వారం రోజుల క్రితం అర్సనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. బాధితుల బంధువులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఆర్థికసాయం అందజేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఆర్ ప్రశాంత్,...
జగిత్యాల : కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేస్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. కొండగట్టు ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్...
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం.. ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ.. అనేక...