నిజామాబాద్: కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కుల, మత, బేధాలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంలో అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలను ఇచ్చామని గుర్తుచేశారు. బీఅర్ఎస్...
హైదరాబాద్: రవీంద్రభారతిలో అనన్య పోల్సాని కూచిపూడి మొదటి నృత్య ప్రదర్శన ద్వారా రంగప్రవేశం చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ మేనకోడలు అనన్య పోల్సాని. ఈ కార్యక్రమానికి సీఎం కెసిఆర్ సతీమణి శోభమ్మ హాజరయ్యారు.
అదే...
నిజామాబాద్: సోదరి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకు 6700 బిడి టేకేదార్లకు అసెంబ్లీలో పెన్షన్ ప్రకటించారు సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం...
రేపు నిజామాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ హబ్, మినీ ట్యాంక్ బండ్ ల ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.. కేటీఆర్...