కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ దర్గా గుట్టపై ఉన్న కోనేరులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని నుండి దర్గా ఉత్సవాలకు గురువారం వచ్చిన...
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రాంచంద్రపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఈరెల్లి రాజశేఖర్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు. పార్టీ ప్రమాద బీమా ఉండటంతో 2లక్షల రూపాయల ప్రమాద బీమా...
కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఎస్సి, ఎస్టీ, బిసీ, మైనారిటీ ,రెవిన్యూ, టీ -సెర్ఫ్ , మహిళా ,శిశు, దివ్యంగులు, వయోవృద్ధులు, ట్రాన్సుజెండర్ శాఖల ఆధ్వర్యంలో సంక్షేమ సంబరాలు నిర్వహించారు....
కరీంనగర్ జిల్లా: 9 ఏళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, నిరుపేదల జీవితాలలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ లో నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో...
కరీంనగర్ జిల్లా: బండి సంజయ్ కి దమ్ముంటే త్రిబుల్ ఐటీ మంజూరు చేయించాలని, ఎంపీగా ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని లైబ్రరీ చైర్మన్ పొన్నం అనిల్ డిమాండ్ చేశారు. కేంద్రం ఎలాంటి...