హైదరాబాద్ : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ వృద్ధురాలు సత్యమ్మను కొట్టి హత్య చేసిన దుండగులు.. సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను,...
హైదరాబాద్: సికింద్రాబాద్ జ్యువెలరీ డోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. మహారాష్ట్ర థానేకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ కు సహకరించిన సిటీకి చెందిన మరో ఇద్దరు...
హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు పథకం రచించిన 16 మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. ఇందులో భోపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ కు చెందిన 5మంది ఉన్నారు. మధ్యప్రదేశ్,...
హైదరాబాద్: మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర పరిస్థుల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్...