బీజేపీ వర్గాల్లో చేవెళ్ల ఎంపీ టికెట్ హాట్ టాపిక్ అవుతుంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ పోటీనే నెలకొనేలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా సత్తా చాటని బీజేపీ, ఎంపీ ఎన్నికలపై ఆశలు...
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. వారు రాముడి గురించి మాత్రమే మాట్లాడతారని, సీతా మాతాను ఎందుకు గుర్తుచేయరని ప్రశ్నించారు....
ధర్మపురి: రైతుబంధు పార్టీ కావాలా.. రాబందుల పార్టీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ధర్మపురిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.....
నిజామాబాద్: బీజేపీ, కాంగ్రెస్ లు ఒకే నానం పై రెండు బొమ్మలు లాంటి వాళ్ళు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనారిటీ సంక్షేమం కోసం పనిచేయలేదు. ఈ ఎన్నికలు కేసీఆర్ కోసం కాదు....
సిద్దిపేట జిల్లా: ఓట్లు అంటే మూడొద్దుల పండుగ కాదు.. ఐదెండ్ల భవిష్యత్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. మూడేండ్ల కింద అనేక మాయ మాటలు చెప్పిన వారు ఎం చేశారని నిలదీశారు....