వికారాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, బిజెపికి ఉనికి లేదు.. ప్రజలను మోసగించడమే కాంగ్రెస్ పార్టీ నైజమని మంత్రి మహేందర్ రెడ్డి విమర్శించారు. దుద్యాల మండలంలోని పోలేపల్లిలో జరిగిన ప్రచారంలో ఆయన...
హైదరాబాద్ : అందరికీ అర్థమవుతుంది కానీ.. కాంగ్రెస్, బీజేపోళ్లకు హైదరాబాద్ అభివృద్ధి అర్థమైతలేదని మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అప్పుడే పుట్టిన పసిగుడ్డును చూసుకున్నట్టే తెలంగాణను కేసీఆర్ చూసుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం...
హైదరాబాద్: కూకట్ పల్లి బీజేపీ టిక్కెట్ పై ఉత్కంఠ కొనసాగుతున్నది. కూకట్ పల్లి టిక్కెట్ ను బీజేపీ కాకుండా జనసేన కు కేటాయిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, డివిజన్...
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం.. తాము అభ్యర్థులను ప్రకటించి సరిగ్గా రెండు నెలలు అయ్యింది.. 90 శాతం బీ ఫారంలు ఇచ్చాము.. తాము అన్నింట్లో ముందున్నాం.. రేపు ఫలితాల్లో కూడా...
మహబూబ్ నగర్ జిల్లా: బీసీ ప్రధాని మోడీ బీసీలకు ఏం చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసి కుల గణన చేయట్లేదు...బీసీ...