హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. 119 అసెంబ్లీ స్థానాలలో పోటీలో ఉన్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3 కోట్ల 26 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు....
హైదరాబాద్: సైలెంట్ పీరియడ్ ప్రారంభం అయిందని, రాబోయే 48గంటల పాటు ఎలక్షన్ ప్రచారం డిస్ప్లే చేయకూడదని, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్...
రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచార ఘట్టానికి నేటి సాయంత్రం తెరపడనున్నది. పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం...
రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో గతంలో జారీ చేసిన ఓటరు కార్డులకు కొత్త నంబర్లను కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో దశాబ్దం క్రితం వరకు...
కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ...