నిజామాబాద్: బోర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మంత్రి సత్యవతి రాథోడ్ లతో కలిసి గిరిజన భవన్ నిర్మాణ పనులకి ఎమ్మెల్సీ కవిత శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఎస్టీల రిజర్వేషన్...
హైదరాబాద్: రాష్ట్రంలో మరో మండలం ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని రామడుగు గ్రామాన్ని మండలంగా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
Also Read.. అమ్మాయిలను టచ్ చేస్తే కబడ్దార్.....
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ గ్రామపంచాయతీ స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. గ్రామ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ ను... మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , జిల్లా...
నిజామాబాద్ : ఇండియన్ ఫిషరీస్ లో నేడు తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల టన్నుల చేప పిల్లలను విడుదల...
హైదరాబాద్: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి పూర్తి అభద్రతాభావం,నైరాశ్యంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందన్నారు....