కారులో ఊపిరాడక బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. బోధన్ పట్టణంలో గోసం బస్తీకి చెందిన రేణుక కుమారుడు రాఘవ (6)తో కలిసి రాకసిపేటలోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో కూలి...
నిజామాబాద్ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ తిరుమలయ్య ఇవాళ(సోమవారం) గుండెపోటుతో మృతి చెందాడు. గత ఏడు నెలలుగా నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం...
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీసీ వసతి గృహంలో దారుణం జరిగింది. శ్రద్ధగా చదువుకోవాలని సూచించిన డిగ్రీ విద్యార్థి వెంకట్ను ఆరుగురు ఇంటర్ విద్యార్థులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఇవాళ(సోమవారం)...
హత్య కేసులో బెయిల్పై వచ్చి తప్పించుకు తిరుగుతున్న నిందితుడికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడానికి వెళ్లిన కానిస్టేబుల్.. ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నిజామాబాద్...