హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు సబ్రినా సిద్దిఖీ వేధింపులకు గురయ్యారు. భారత్లో మైనారిటీలపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆమె...
హైదరాబాద్ : బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. మధ్య ప్రదేశ్ లో పీఎం మోదీ వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇన్నాళ్లూ గుర్తించనట్టు, ప్రాధాన్యం ఇవ్వనట్టు నటించిన ఎట్టకేలకు నోరు విప్పారు....
రైల్వే వ్యవస్థను మోదీ సర్కార్ నాశనం చేసిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. ఒడిశాలో జరిగిన ప్రమాదానికి కేంద్రం నిర్లక్ష్యమే కారణమని...
న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం ఆర్భాటంగా జరిగింది. ప్రధాని మోదీకి పట్టాభిషేకమా! అన్న తీరుగా సాగింది. పూజలు, హోమం, రాజదండాన్ని లోక్సభలోకి తీసుకురావటం.. ఇలా ప్రతి సందర్భంలో ప్రధాని మోదీ తానై...
హైదరాబాద్: అచ్ఛే దిన్ తెస్తానంటూ ప్రధాన మంత్రి అయిన మోదీ.. ఈ 9 ఏళ్లలో ప్రజలకు సచ్చే దినాలను చూపిస్తున్నాడు. ప్రజాసంక్షేమాన్ని ఎప్పుడో వదిలేసిన బీజేపీ సర్కార్.. నిత్యం వివాదాస్పద, అనాలోచిత నిర్ణయాలతో...