నెల్లూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర శుక్రవారం అర్థరాత్రి దాటక 2 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొన్నది. ఈ ఘటనలో...
మేడ్చల్లోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 దగ్గర నిన్న(సోమవారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు...
హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొన్న దుర్ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పాతబస్తీ బహదూర్పురాలో చోటుచేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా...
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. సుష్మా థియేటర్ సమీపంలో బైక్ ను టిప్పర్ లారీ ఢీ కొట్టింది. దీని గురించి పూర్తి వివరాలు...
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ డివైడర్ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇవాళ( (శుక్రవారం) కొల్చారం దగ్గర జరింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు...