భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం పోలింగ్ సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడ్డారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకుని...
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో...
హైదరాబాద్: ఇటీవల సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఇదే సమయంలో అగంతకులు చాటింగ్ చేస్తూ.. పర్సనల్ వివరాలను సేకరించి బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడిన సంఘటనల చాలా ఉన్నాయి. తాజా మరో...
సోషల్ మీడియాలో వచ్చే దాంట్లో ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నాం. టెక్నాలజీ సాయంతో కొందరు ఆకతాయిలు సామాన్యులు, స్టార్ సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటితో పైశాచిన ఆనందాన్ని పొందుతున్నారు. తాజాగా...
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్వి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధికి...