జనగామ జిల్లా: తెలంగాణను కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఎన్నో ఏండ్లు పాలించాయి, కానీ వాళ్ళు అభివృద్ధి చేశారా? అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలదీశారు. సోషల్ మీడియా వారియర్లకు రాష్ట్ర ప్రభుత్వం...
ఈ కాలంలో చాలామంది పెంపుడు జంతువులను ఇష్టంగా పెంచుకుంటున్నారు. కొంతమంది కుక్కలను పెంచుకంటే, మరికొంతమంది పిల్లి, చిలుక, పావురం ఇలా రకరకాల పక్షులను పెంచుకుంటున్నారు. అలా ఓ మహిళ పిల్లి అనుకొని పెంచుకుంటే...
హైదరాబాద్: నటి సాయి పల్లవి పెండ్లి జరిగిదంటూ.. ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు రాజ్కుమార్ పెరియస్వామిని సాయిపల్లవి పెళ్లి చేసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ వార్తలో...
యువతి ఫొటోలను అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన గుడిసె డాన్ (37) ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కాప్రా...
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్విట్టర్’ (ఎక్స్)ను గతేడాది టేకోవర్ చేసిన మస్క్.. ఇక అప్పటి నుంచి సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. చివరికి ట్విట్టర్ పేరును ‘ఎక్స్’ అని మార్చేశారు. పిట్ట స్థానంలో...