హైదరాబాద్ లో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో సోమవారం ఉదయం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...మండలంలోని...
ఎన్నికల సమయంలో కరెంటు బిల్లులు తామే కడుతామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత..కరెంటు బిల్లులు మాత్రం కడుతలేదు. 200యూనిట్ల కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని...
తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. గవర్నర్గా తాను సంతోషంగానే ఉన్నానని, రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు అని స్పష్టం చేశారు. నిరాధారమైన...
తెలంగాణలో కోవిడ్ కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా పది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటి వరకు...
నల్లగొండ జిల్లా మర్రిగూడ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు....