దేశంలో ఎన్నికల వాతావరణం మరింత హీటెక్కింది. ప్రతి పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని ప్రత్యర్థులపై విజయంసాధించి చట్ట సభల్లో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ప్రచారపర్వంతో హోరెత్తిస్తున్నాయి. లోకసభ, ఏపీలోని అసెంబ్లీ, తెలంగాణలో పార్లమెంట్...
యూపీ రాజకీయాల్లో తెలుగు ఆడబిడ్డ కలకలం రేపుతున్నారు. జౌన్ పూర్ స్థానం నుంచి బీఎస్పీ తరపున బరిలోకి దిగిన శ్రీకళా రెడ్డి వార్తల్లో నిలిచారు. ఆమె గతంలో 2004లో కోదాడ నుంచి టీడీపీ...
లోకసభ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారు. కేసీఆర్ టూర్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరెంటు కోతలు, సాగునీటి దుర్భిక్ష పరిస్ధితులపై రైతులతో భేటీ కానున్నారు. ఎన్నికల వేళ కేసీఆర్...
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ చెబుతోంది. ఈ విషయంపై...
నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు 5 నిమిషాలు అదనంగా గ్రేస్ ట్రైం ఇచ్చారు. అంటే విద్యార్ధులు ఉదయం 9.35గంటల వరకు పరీక్షా...