టీఎస్ఐపాస్, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో రాష్ర్టానికి 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో తమ ప్రభుత్వం...
ఏపీలో బీఆర్ఎస్ను గెలిపిస్తే.. కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిచేస్తామిన తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారు ఉత్తదారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6.48 గంటలకు అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం...
టీఎస్పీఎస్సీ 783 పోస్టులతో ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 ఉద్యోగాల సిలబస్లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది. గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు...
సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అన్నపూర్ణగా మారింది. పంట పెట్టుబడి, 24 గంటల ఉచిత కరెంటు, సకాలంలో ఎరువులు అందిస్తుండడంతో రాష్ట్రంలో సిరులపంట పండుతున్నది. వరి కొనబోనని కేంద్రం మొండికేసినా..తానున్నాని...