Saturday, May 18, 2024

వరిధాన్యం సేకరణలో సరికొత్త రికార్డు

spot_img

వరి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులవ వరి ధాన్యం కొనుగోలు జరిగింది.

ఇవాళ్టి వరకు 5211 కోట్ల విలువగల 25.35 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని 2 లక్షల 25 వెల రైతుల నుండి సేకరించగా.. ఇప్పటి వరకు 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించారు. ఇక గతేడాది ఈరో జు వరకు కేవలం 16.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ జరిగింది.

Latest News

More Articles