వరి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులవ వరి ధాన్యం కొనుగోలు జరిగింది.
ఇవాళ్టి వరకు 5211 కోట్ల విలువగల 25.35 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని 2 లక్షల 25 వెల రైతుల నుండి సేకరించగా.. ఇప్పటి వరకు 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించారు. ఇక గతేడాది ఈరో జు వరకు కేవలం 16.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ జరిగింది.