Saturday, May 18, 2024

ఇంట్లో దోంగతనం.. యజమాని రావడంతో చెరువులో దూకిన దొంగ

spot_img

మేడ్చల్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం జరిగింది. శివాలయనగర్ ఓ ఇంట్లో దోంగతనానికి యత్నించిన దుండగుడు.. ఇంటి యజమాని రావడంతో సమీపంలోని చెరువులో దూకిండు. చేరువులో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు. స్దానికుల సమాచారంతో రంగంలోకి దిగిన సూరారం పోలీసులు.. చెరువు మధ్యలోనే ఉన్న దొంగకు నచ్చచెప్పి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles