Sunday, May 12, 2024

మామిడి పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు మృతి

spot_img

హైదరాబాద్: పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడి పల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ మహిళ, గాయపడ్డవారిలో కూడా ఓ మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read.. క్షమించండి నేను అయోధ్యకి రాలేను.. మోహన్ బాబు సంచలన లేఖ

Latest News

More Articles