Sunday, April 28, 2024

ఈనెల 22న తెలంగాణలో సెలవు ప్రకటించాలి. హైకోర్టులో పిల్

spot_img

హైదరాబాద్: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

Also Read.. గూగుల్ పే లో కరెంట్ బిల్లులకు అనుమతి

Latest News

More Articles