Friday, May 10, 2024

ముంబై ఇండియన్స్  పై 10 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిలట్స్ విజయం

spot_img

ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ(శనివారం) ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిలట్స్ విజయం సాధించింది. హోం గ్రౌండ్ వేధికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 10 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపిన ఢిల్లీ.. 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించి ముంబై ముందు భారీ టార్గెట్ సెట్ చేసింది.

భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్ చివరి బంతి వరకు పోరాడి ఓడిపోయింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి ఆరు ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయిన జట్టును మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ (63), కెప్టెన్ హర్ద పండమా (46) ఆదుకునే ప్రయత్నం చేశారు. టిమ్ డేవిడ్ (37) పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు పరుగులు చేయడంలో విఫలమవడంతో ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడని అంటున్నా ఎందుకు స్పందించడంలేదు

Latest News

More Articles