Sunday, May 19, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు మృతి

spot_img

హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి చెందారు. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున 4గంటలకు న‌గ‌రంలోని మహంకాళి పోలీస్ స్టేషన్ ఏరియాలో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై బోయిన్ పల్లి నుండి రాణిగంజ్ వైపు వెళ్తుండగా ఎంజీ రోడ్డులోని ఆజాం హోటల్ ఎదురుగా సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  సహాయక చర్యల చేపట్టారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More News..

రికార్డు ధర పలకిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. డబ్బు చెల్లింపులో కొత్త నిబంధన
హైదరాబాద్‎లో రూ. 1.26 కోట్లు పలికిన గణేష్ లడ్డూ

Latest News

More Articles