Sunday, May 19, 2024

పోచంపల్లిలోని బట్టల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

spot_img

యాదాద్రి భువనగిరి జిల్లా: భూదాన్ పోచంపల్లి మండలం నేత వస్త్రాలకు పెట్టింది పేరు. ఇక్కడ తయారైన చేనేత వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.  అలాంటి ప్రఖ్యాతిగాంచిన టూరిజం కేంద్రమైన పోచంపల్లిలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.

Also Read.. తప్పుల తడకగా నూతన ఓటర్ లిస్టులు!

ఇక్కత్ వస్త్రాల నమూనాతో తయారైన నకిలీ ప్రింటెడ్ వస్త్రాలను వివిధ షాపులలో అమ్మడాన్ని గుర్తించి షాపు యజమానులకు నోటీసులు జారీ చేసారు. పోచంపల్లి పట్టణంలో 15 మంది బృందంతో ఏకకాలంలో వివిధ షాపులలో దాడులు నిర్వహించి నకిలీ వస్త్రాలను గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు చేనేత, జౌలి శాఖ రాష్ట్ర ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి వెంకటేశం తెలిపారు.

Latest News

More Articles