Sunday, May 5, 2024

బొడిగె శోభను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

spot_img

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పరామర్శించారు. బొడిగె శోభ భర్త గాలన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఇవాళ(మంగళవారం) వారి స్వగ్రామం వెంకటేశ్వర పల్లెలో శోభ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. గాలన్న మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు కొప్పుల.

ఇది కూడా చదవండి: ఉప్ప‌ల్‌ స్టేడియంలో టీమిండియా నెట్స్ ప్రాక్టీస్

Latest News

More Articles