రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు పట్టుబడిన సొమ్ము విలువ రూ.300 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఇప్పటి వరకు 105.58 కోట్ల నగదు, రూ.13.58 కోట్ల లిక్కర్, రూ.145.67 కోట్ల నగలు, రూ.26.93 కోట్ల విలువైన ఇతర కానుకలు పట్టుబడినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. గత 24 గంటల్లో రూ.18.01 కోట్ల సొత్తు సీజ్ చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: బస్సులో బంగారాన్ని మరిచిపోయిన ప్రయాణికురాలు.. అప్పగించిన కండక్టర్