బండరాళ్లతో వెళ్తున్న లారీ.. ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఎన్హెచ్-365పై చోటుచేసుకున్నది. చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన...
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. న్యూ ఇయర్ జోష్ ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి.. రోడ్డుపక్కన టిఫిన్ చేస్తున్న ఇద్దరిపై నుంచి దూసుకెళ్లింది....
గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నూతన సంవత్సరం (2023) సందర్భంగా సీఎం కేసీఆర్...
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ‘40% కమీషన్’ దందాకు అడ్డే లేకుండా పోయింది. కమీషన్ ఇచ్చుకొంటేనే బిల్లుల మంజూరు.. లేకుంటే ఆత్మహత్యనే శరణ్యం అనేలా ఉన్నది కాంట్రాక్టర్ల దుస్థితి. చేసిన పనులకు బిల్లులు...
ఉద్యోగ జాతరలో భాగంగా రాష్ట్రంలో నోటిఫికేషన్ల వెల్లువ కొనసాగుతున్నది. ఇప్పటికే పోలీసు, హెల్త్, గ్రూప్స్ వంటి కీలక నోటిఫికేషన్లు విడుదల కాగా, ఇతర విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి....