Friday, May 17, 2024

Admin

2155 POSTS
0 COMMENTS

చైనా బౌద్ధమతాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది

చైనాపై బౌద్ధ గురువు, ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాలో బౌద్ధాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే.. ఈ ప్రయత్నంలో చైనా విజయం సాధించదని అన్నారు. బౌద్ధమతాన్ని చైనా...

భవిష్యత్‌లో మరోసారి పొరపాటు చేయం.. క్షమాపణలు చెప్పిన వాట్సాప్‌

ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ క్షమాపణలు చెప్పింది. అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నామని, భవిష్యత్‌లో మరోసారి పొరపాటు జరుగకుండా చర్యలు తీసుకుంటామని వాట్సాప్‌ పేర్కొంది. న్యూ ఇయర్‌ సందర్భంగా మెటా యాజమాన్యంలో వాట్సాప్‌...

ఇన్‌ఫార్మ‌ర్ నెపంతో యువ‌కుడిని చంపిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. పోలీస్‌ ఇన్ఫార్మర్‌ నెపంతో ఓ వ్యక్తిని హత్యచేశారు. బీజాపూర్‌ జిల్లాలో పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెపంతో యువకుడి మావోయిస్టులు కాల్చి చంపారు. మృతుడు తెర్రం గ్రామానికి చెందిన...

అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నం.. ప్రజలు గుర్తుంచుకోవాలి

హైదరాబాద్‌: దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి హైదరాబాద్‌లో జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలతో ముందుకెళ్తున్నామన్నారు. ఎస్సార్‌డీపీలో భాగంగా హైదరాబాద్‌ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి సబితా...

అన్నేసి మాటలు తిట్టి.. ఇంటికొచ్చి బ్రతిమిలాడతారు.. పవన్ పై చిరంజీవి ఆవేదన

పెద్ద స్థాయిలో పేరు తెచ్చుకున్నా.. ఇసుమంతైనా అహంకారం పవన్ కళ్యాణ్ లో ఉండదు. అన్నయ్య అంటే అదే ప్రేమ, అదే అభిమానం, అదే గౌరవం ఉంటుంది. తాను ఇప్పుడు ఇలా ఉండడానికి అన్నయ్య...

ఆ శాడిస్ట్ పనులు ఏంటీ.. రమ్యకృష్ణతో విడాకులపై కృష్ణవంశీ కామెంట్స్ వైరల్

నాగార్జున చంద్రలేఖ సినిమా షూటింగ్ లో రమ్యకృష్ణతో కృష్ణవంశీకి ఏర్పడ్డ పరిచయం స్నేహంగా మారి.. ఆపై ప్రేమ, పెళ్ళికి దారితీసిందంటారు. అయితే వివాహం తరువాత కూడా కృష్ణవంశీ హైదరాబాద్ లో ఉంటే.. రమ్యకృష్ణ...

కొత్త సంవత్సరం తొలిరోజే భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్‌ ధర

నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే గ్యాస్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న ప్రజలపై మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌పై...

కరోనా విజృంభణ.. చైనాలో రోజుకు 9 వేల మంది మృతి!

చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్‌ బారిన పడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. దేశంలో వేల సంఖ్యలో జనాలు మృత్యువాత పడుతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బ్రిటన్‌కు...

రూ.49తో బెట్టింగ్ పెట్టి రూ. కోటి గెలుచుకున్న యువకుడు

డీజేగా పనిచేస్తున్న ఓ యువకుడికి బంపర్ లాటరీ తగిలింది. రూ. 49తో బెట్టింగ్ పెడితే.. ఏకంగా కోటి రూపాయల లాటరీ వచ్చింది. బీహార్‎లోని నవాదా జిల్లాలోని పిప్రా గ్రామానికి చెందిన రాజురామ్‌ స్థానికంగా...

దేశంలోనే మొదటి పవర్‌ ఐలాండ్‌గా మన హైదరాబాద్

మనిషికి గాలి, నీరు ప్రాణాధారం. ఆధునిక సాంకేతిక యుగంలో ఈ రెండింటికి మరొకటి తోడైంది. అదే.. విద్యుత్తు. ఈ భూమిపై విద్యుత్తు ఎక్కడ పుష్కలంగా ఉంటే.. ఆర్థికాభివృద్ధి అక్కడే కేంద్రీకృతమై ఉంటున్నది. మానవాభివృద్ధి...

Admin

2155 POSTS
0 COMMENTS
spot_img