Friday, May 17, 2024

Admin

2155 POSTS
0 COMMENTS

దేశానికి మోదీ ఏం చేసిండు.. నిప్పులుచెరిగిన బీహార్‌ సీఎం నితీశ్‌

ప్రధాని మోదీపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ విరుచుకుపడ్డారు. కొత్త దేశానికి కొత్త జాతిపిత అని చెప్పుకుంటున్న మోదీ దేశానికి ఏం చేసిండని, చెప్పుకోదగినదేమైనా చేశారా అని ఆయన నిలదీశారు. ‘‘దేశ స్వాతంత్య్రం కోసం...

తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 11% వృద్ధి

ఢిల్లీ: 2022 డిసెంబర్ నెల జీఎస్టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,49,507 కోట్లు జీఎస్టీ వ‌సూలైంది. ఇందులో సీజీఎస్టీ రూ. 26,711 కోట్లు, ఎస్ జీఎస్టీ...

బండ్ల గణేష్ బుద్ధిలేదా.. షకలక శంకర్ ఫైర్..!

పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పూనకాలు వచ్చినట్టు భజన చేసే బండ్ల గణేష్ మొన్న రవితేజపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. అండ దండ లేకుండా...

దేశాన్ని ఆకర్షిస్తున్న తెలంగాణ ప్రభుత్వ పథకాలు, పాలన

వనపర్తి జిల్లా: నూతన సంవత్సరం రోజున వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 238 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్దిదారులకు రూ.67 లక్షల విలువైన చెక్కులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్...

జనంపైకి దూస్కెళ్లిన బస్సు..ఇద్దరు వృద్ధులు మృతి

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. బోయిన్‌పల్లి చౌరస్తాలో ఆర్టీసీ బస్సు జనంపై దూసుకెళ్ళింది. దీంతో రోడ్డు దాటుతున్నఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...

హర్యానా క్రీడా మంత్రి సందీప్‌ సింగ్‌ పై లైంగిక వేధింపుల కేసు

హర్యానా క్రీడా మంత్రి సందీప్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జూనియర్‌ అథ్లెటిక్‌ మహిళా కోచ్‌ ఫిర్యాదుతో చంఢీగఢ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సందీప్‌ సింగ్‌ తనను మొదట...

దేశంలోనే మొదటి పవర్‌ ఐలాండ్‌.. హైదరాబాద్‌ క్రేజీ రికార్డ్..!

మనిషికి గాలి, నీరు ప్రాణాధారం. ఆధునిక సాంకేతిక యుగంలో ఈ రెండింటికి మరొకటి తోడైంది. అదే.. విద్యుత్తు. ఈ భూమిపై విద్యుత్తు ఎక్కడ పుష్కలంగా ఉంటే.. ఆర్థికాభివృద్ధి అక్కడే కేంద్రీకృతమై ఉంటున్నది. మానవాభివృద్ధి...

ట్రూ ట్రెండ్ సెట్టర్.. సాయిబాబా సన్నిధిలో.. సాయిపల్లవి న్యూ ఇయర్..!

గ్లామర్ షోకి దూరంగా కథ నచ్చితే ఎంత డీ గ్లామర్ రోల్ అయినా చేస్తుంది సాయిపల్లవి. ప్రేమమ్ తో వెండితెర ఎంట్రీ ఇచ్చి.. ఫిదాతో తెలుగు ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. అయితే సాంప్రదాయ...

మొక్కలు నాటి కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుదాం

హైదరాబాద్: కొత్త సంవత్సరం తొలిరోజున మనం తీసుకునే భవిష్యత్ నిర్ణయాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి భాగం కల్పించాలని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం...

మార్చి 12 నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ తుది పరీక్షలు

మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 23 వరకు రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ తుది పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ పోలీసు నియామక మండలి (TSLPRB)ప్రకటించింది. సివిల్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఎక్సైజ్‌, ఫింగర్‌ ప్రింట్‌ పోస్టులకు వేర్వేరుగా...

Admin

2155 POSTS
0 COMMENTS
spot_img