బీఆర్ఎస్ ఏపీ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. గుంటూరు, మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఐదంతస్థుల భవనంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు....
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఆయుష్ కమిషర్గా ఎస్బీఆర్ కుమార్ను నియమించగా.. ఢిల్లీ ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్గా...
మీడియా సమావేశాలు, పార్టీ సమావేశాల్లో మాట్లాడేందుకు తప్ప ఏపీలో బీజేపీ నేతలు ఇంకెందుకు పనికిరారని అంటుంటారు. పట్టుమని వంద ఓట్లు వేయించుకునేంత సీనున్న నాయకులు పదిమంది కూడా అందులో లేరు. పోయిన ఎన్నికల్లోనే...
ఈ నెల(మే) 26 నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల(జూన్) 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మే 25న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు...
భారత రాష్ట్ర సమితి(BRS) ఆంధ్రప్రదేశ్ నూతన కార్యాలయాన్ని రేపు(ఆదివారం) గుంటూరులో ప్రారంభించనున్నారు. మంగళగిరి రోడ్డులో ఐదు అంతస్థుల భవనాన్ని పార్టీ కోసం తీసుకున్నారు. అందులో మొదటి రెండు అంతస్థులు కార్యకర్తల సమావేశ మందిరాలు....