Saturday, May 11, 2024
Homeబిజినెస్

బిజినెస్

పెట్టుబడిదారులకు తెలంగాణ స్వ‌ర్గ‌ధామం

హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. న్యూయార్క్‌లో జ‌రిగిన ఇన్వెస్ట‌ర్ రౌండ్‌టేబుల్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు.  ఇండియాలో పెట్టుబడులు పెట్టే ల‌క్ష్యంతో ఉన్న కంపెనీలకు తెలంగాణ స్వ‌ర్గ‌ధామంగా నిలుస్తుంద‌ని మంత్రి కేటీఆర్...

తెలంగాణలో 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మెడ్‌ట్రానిక్‌

హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్‌లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు...

మీడియా, వినోద రంగంలో తెలంగాణకి భారీ పెట్టుబడులు

హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేయబోతున్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ  1,200 మందికి ఉపాధి  హైదరాబాద్: మీడియా, వినోద రంగానికి చెందిన ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణలో పెట్టుబడి...

50 శాతం తగ్గిన ఎల్‌ఐసీ కొత్త ప్రీమియం వసూళ్లు

హైదరాబాద్: కేంద్రంలోని మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల ఫలితంగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) భారీగా నష్టపోతుంది. ఎల్‌ఐసీపై ప్రజల నమ్మకం సడలడంతో.. కొత్త ప్రీమియం వసూళ్లు భారీగా పడిపోయాయి. 2023 ఏప్రిల్‌లో ఎల్‌ఐసీ...

గూచీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆలియాభట్

గూచీ సంస్థ కు బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియామకయ్యారు. ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన గూచీ కి బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్ ను సెలెక్ట్ చేసినట్లు...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics