హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. న్యూయార్క్లో జరిగిన ఇన్వెస్టర్ రౌండ్టేబుల్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఉన్న కంపెనీలకు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్...
హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్లో మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు...
హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేయబోతున్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ
1,200 మందికి ఉపాధి
హైదరాబాద్: మీడియా, వినోద రంగానికి చెందిన ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణలో పెట్టుబడి...
హైదరాబాద్: కేంద్రంలోని మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల ఫలితంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) భారీగా నష్టపోతుంది. ఎల్ఐసీపై ప్రజల నమ్మకం సడలడంతో.. కొత్త ప్రీమియం వసూళ్లు భారీగా పడిపోయాయి.
2023 ఏప్రిల్లో ఎల్ఐసీ...
గూచీ సంస్థ కు బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియామకయ్యారు. ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన గూచీ కి బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్ ను సెలెక్ట్ చేసినట్లు...