హైదరాబాద్: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. కేటీఆర్ అధ్యక్షతన వాషింగ్టన్ లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో అమెరికాకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు,...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన ప్రొడక్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ జాప్కామ్ గ్రూపు ముందుకొచ్చిందని మంత్రి...
హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. న్యూయార్క్లో జరిగిన ఇన్వెస్టర్ రౌండ్టేబుల్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఉన్న కంపెనీలకు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్...
హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్లో మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు...
హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేయబోతున్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ
1,200 మందికి ఉపాధి
హైదరాబాద్: మీడియా, వినోద రంగానికి చెందిన ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణలో పెట్టుబడి...