Sunday, May 5, 2024
Homeబిజినెస్

బిజినెస్

బ్యాంకులు రూ. 2 వేల నోటు తీసుకోకపోతే ఇలా చేయండి

తాజాగా ఆర్బీఐ రూ. 2 వేల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చింది. దాంతో వినియోగదారులు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. ఖాతాదారులను...

హైదరాబాద్ లో “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి”  రూ.1250 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్: సాంప్రదాయ, పునరుత్పాదక ఇంధన రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్-గ్యాస్ దిగ్గజ కంపెనీ “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి” (TechnipFMC)  గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ,...

ఏడాదిలో రూ.2,069 కోట్లు కోల్పోయిన రిషి సునాక్ దంపతులు..!

హైదరాబాద్: బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌, అక్షత మూర్తి దంపతుల సంపద ఏడాదిలో వేల కోట్లు తగ్గింది. ‘ది సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌-2023’ ప్రకారం.. ఏడాదిలో రిషి-అక్షత దంపతులు 201...

హైద‌రాబాద్‌కు మరో భారీ ఫైనాన్షియల్ కంపెనీ.. 9 వేల ఉద్యోగాలు

హైద‌రాబాద్‌: తెలంగాణ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా బ్యాంకింగ్, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో టాప్ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన అలియంట్ గ్రూపు సంస్థ .. హైద‌రాబాద్‌లో కొత్త సెంట‌ర్‌ను...

క‌రీంన‌గ‌ర్‌లో ఈసీఎల్ఏటీ హెల్త్‌కేర్ సెంట‌ర్

హైద‌రాబాద్‌: హెల్త్‌కేర్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న 3ఎం హెల్త్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్‌(హెచ్ఐఎస్), ఈసీఎల్ఏటీ హెల్త్ సొలూష‌న్స్ సంయుక్తంగా క‌రీంన‌గ‌ర్‌లో కొత్త సెంట‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వాషింగ్ట‌న్...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics