Saturday, May 18, 2024
Homeబిజినెస్

బిజినెస్

రూ.2.2 కోట్లు పలికిన భారీ టూనా చేప!

జపాన్‌: టోక్యో నగరంలోని టయోసు చేపల మార్కెట్‌లో జరిగిన వేలంలో 212 కిలోల బ్లూఫిన్‌ రకం టూనా చేప భారీ ధరల పలికింది. ఈ చేపను ఉత్తర అమెరికాలో ఒమా వద్ద పట్టుకొన్నారు....

ఫిబ్రవరిలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ రెండో ప్రయోగం.. ఈ ఏడాదిలోనే చంద్రయాన్-3 మిషన్!

స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (SSLV) రెండో ప్రయోగాన్ని ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు. 108వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న సోమనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగంపై క్లారిటీ...

దేశంలో 16 నెల‌ల గ‌రిష్ట స్ధాయికి నిరుద్యోగ రేటు!

దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన ఏడాది డిసెంబ‌ర్‌లో నిరుద్యోగ రేటు 16 నెల‌ల గ‌రిష్ట స్థాయిలో 8.30 శాతానికి ఎగ‌బాకింది. న‌వంబ‌ర్‌లో నిరుద్యోగ రేటు 8 శాతం కాగా.. డిసెంబ‌ర్‌లో అది 8.3 శాతానికి పెరిగింద‌ని...

నుమాయిష్ 2023 ప్రారంభం.. 10 వేల మందికి ఉపాధి

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డిలు 82వ నుమాయిష్(నాంపల్లి ఎగ్జిబిషన్)ను ప్రారంభించారు. నుమాయిష్ 2023 నేటి (జనవరి...

తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 11% వృద్ధి

ఢిల్లీ: 2022 డిసెంబర్ నెల జీఎస్టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,49,507 కోట్లు జీఎస్టీ వ‌సూలైంది. ఇందులో సీజీఎస్టీ రూ. 26,711 కోట్లు, ఎస్ జీఎస్టీ...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics