Friday, May 3, 2024
Homeబిజినెస్

బిజినెస్

ఈ ఏడాది మహీంద్రా నుండి రాబోయే టాప్-4 SUV కార్లు ఇవే.!

కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. మనదేశంలో గత కొన్నేళ్లుగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ తో సరికొత్త కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రముఖ...

మరోసారి పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

ప్రస్తుతం బంగారం ధరలు ఎక్కువగానే ఉన్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్‌లో శుక్రవారం నాడు 24 క్యారెట్ల బంగారం ధర (ఈరోజు 24క్యా. బంగారం ధర) రూ.350 పెరిగి 10 గ్రాముల ధర రూ.63,320...

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్ ధరలు.!

భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికం కంపెనీ అయిన భారతీ ఎయిర్ టెల్ యూజర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే టారిఫ్ ప్లాన్స్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఇటీవల...

పేటీఎంకు మరో భారీ షాక్…రూ 5. 49కోట్లు జరిమానా.!

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కష్టాలు తగ్గడం లేదు. మనీలాండరింగ్ నిబంధన ఉల్లంఘన కింద రూ. 5.49కోట్ల జరిమాన విధించారు. ఈ జరిమానాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్...

పేటీఎం కీలక నిర్ణయం..పీపీబీఎల్ తో ఒప్పందాలు రద్దు.!

నియంత్రణాపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో అంతర్గతంగా ఉన్న ఒప్పందాలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు ఫిన్ టెక్ కంపెనీ పేటీఎం మాత్రుసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics