Sunday, May 19, 2024
Homeబిజినెస్

బిజినెస్

ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు..ధర తెలుస్తే షాక్ అవ్వాల్సిందే.!

దక్షిణకొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ తాజాగా కొత్త టీవీలను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నియో క్యూఎల్ ఈడీ 8కె, నియో క్యూఎల్ ఈడీ 4కే, ఓఎల్ఈడీ టీవీ పేరుతో కొత్త స్మార్ట్...

బంపర్ డిస్కౌంట్..వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై ఏకం 5వేలు తగ్గింపు.!

ప్రీమియం స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 11 5జీపై కంపెనీ మరింత డిస్కౌంట్ ను అందిస్తోంది. నెల వ్యవధిలోనే రెండు సార్లు ధరను తగ్గించింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ పోన్ 8జీబీ ర్యామ్,...

రూ. 75వేలు దాటిన బంగారం..86వేలకు చేరిన వెండి..!

దేశంలో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ. 74,948 ఉండగా..మంగళవారం నాటికి రూ.876 పెరిగి రూ. 75,824కు చేరింది. సోమవారం కిలో వెండి ధర...

భారత్‌కు వస్తున్న ఎలోన్ మస్క్..!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారత్ కు వస్తున్నాడు. మస్క్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో పోస్ట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించాడు. టెస్లా ప్లాంట్‌కు స్థలాన్ని గుర్తించడం, వ్యాపారాన్ని...

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉన్న 2 ప్లాన్ల వ్యాలిడిటీ గడువును పొడగించింది. 120 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌ను 150...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics