Saturday, May 11, 2024
Homeబిజినెస్

బిజినెస్

ఉడాయ్‌ అలెర్ట్. ఆధార్‌ అప్‌డేట్‌ పేరుతో మోసాలు..!

న్యూఢిల్లీ: ఆధార్‌ అప్‌డేట్‌ పేరిట వివరాలు తెలపాలంటూ ఫేక్ మెసేజ్‌లు వాట్సాప్‌, మెయిల్‌లో వస్తున్నాయంటే.. మీరు అలెర్ట్ కావాల్సిందే. ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలనుకొనే వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్‌ మోసగాళ్లు ఈ తరహా...

జాబిల్లికి మరింత దగ్గరైన చంద్రయాన్-3.. చంద్రుడి ఫొటోలు అద్భుతం

న్యూఢిల్లీ: చంద్రయాన్‌-3 చంద్రుడి దిశగా విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే 4 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించిన చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరైంది. చంద్రయాన్‌ -3 ప్రొపల్షన్‌.. మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడివడింది. ప్రస్తుతం...

డాక్టర్ రెడ్డీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌

ప్రముఖ అంతర్జాతీయ ఔషధ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్.. తమ టెన్షన్ మత్‎లో (ఒత్తిడి తీసుకోవద్దు) కార్యక్రమ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌ని ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది....

దళితబంధుకు రెండేండ్లు పూర్తి. తొలి విడతలో 38వేల మందికి లబ్ది

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకం దేశంలో సంచలనాలు సృష్టిస్తున్నది. దళితజాతి స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ప్రారంభించి నేటితో రెండేండ్లు పూర్తయింది. చరిత్రలో ఎన్నడూ...

ఎస్బీఐ ‘అమృత్‌ కలశ్‌’ తుది గడువు పెంపు

న్యూఢిల్లీ: ‘అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌’ పథకం గడువును స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వచ్చిన ఈ పథకం గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. ముందుగా...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics