విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల సంఖ్య ఏటేటా అంతకంతకూ పెరుగుతోంది. ఇలా అంతర్జాతీయ విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు గ్లోబల్ క్రాస్-బోర్డర్ ఫిన్టెక్ వేదిక HiWi అండగా నిలుస్తోంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందిన...
న్యూఢిల్లీ: భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నది. దేశీయ ప్రముఖ కంపెనీ అయిన టీవీఎస్ మోటార్ సైతం కొత్తగా క్రియోన్ ఎలక్ట్రిక్ స్కూటర్ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నది. ఈ నెల 23న దుబాయిలో...
హైదరాబాద్: ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావుపై అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కన్వల్ రేఖి ప్రశంసలు కురిపించారు. రాజకీయంగా భారత్ మొత్తానికి కేటీఆర్ రోల్ మాడల్ అని ప్రశంసించారు....
న్యూఢిల్లీ: డాయిష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ దాస్ రూపొందించిన ఆర్థిక ఆరోగ్య నివేదికలో టాప్-3లో నిలిచి తెలంగాణ సత్తాచాటింది. పీఎం మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ రెండు స్థానాలు...
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో కంపెనీ మరో సంచలనానికి తెరతీయనుంది. త్వరలో 5జి స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ ను తక్కువ...