హైదరాబాద్: టీఎస్ పాలిసెట్ ఫలితాలు వచ్చేసాయి. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సాంకేతిక భవన్లో నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఇందులో 86.63 శాతం...
హైదరాబాద్: రాష్ట్రంలోని 1,392 జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షలకు షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.
పేపర్1 పరీక్ష.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం...
నారాయణ పేట జిల్లా: సివిల్స్ లో ఆలిండియా థర్డ్ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉందని సివిల్స్ ఆలిండియా థర్డ్ ర్యాంకర్ ఉమా హారతి టీన్యూస్ తో చెప్పింది. విద్య, వైద్యం, మహిళ...
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం.. మొదటి విడుత ఈ...
హైదరాబాద్: నేటి నుంచి ఐదు రోజులపాటు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మన రాష్ట్రం నుంచి ఇంజినీరింగ్ 1,53,935 మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 51,470 రాయనున్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కు మన...