మెదక్ జిల్లా నార్సింగి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. నార్సింగి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆటోను.. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది....
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో శంకర్ పల్లి ప్రధాన రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకర్పల్లి రోడ్డు లో కారులో ప్రయాణిస్తున్న పన్నెండు మంది విద్యార్థులలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో...
ఉత్తర్ప్రదేశ్ బదాయూకు చెందిన ఓ ప్రబుద్ధుడు.. తన భార్యను హనీమూన్కు తీసుకెళ్లడానికి అత్తింటివారిని రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ఆపై హనీమూన్కు తీసుకెళ్లి.. భార్య అశ్లీల వీడియోలు డబ్బు కోసం బెదిరింపులకు దిగాడు....
మేడ్చల్: పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని బాపు నగర్ లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లై 15 రోజులు గడవకముందే నిశిత(25) నిన్న చింతల్ కి వచ్చి తల్లిగారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య...
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా అక్రమ బంగారం పట్టుబడుతునే ఉంది. బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఒ వైపు డిఆర్ఐ ఆధికారులు మరో వైపు కస్టమ్స్ అధికారులు ఎన్ని...