లవర్స్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కూకట్పల్లిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలంలోని గొల్లవానితిప్పకు చెందిన శ్యాం, జ్యోతిలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. వీరిద్దరూ కొన్ని రోజుల...
నవమాసాలు మోసి, జన్మనిచ్చిన ఇద్దరు కొడుకులను కన్నతల్లే చంపిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో శనివారం జరిగింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ శ్రీను నాయక్ తన...
ఆంధ్రప్రదేశ్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ఆదివారం ఉదయం పర్యాటక శాఖ పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 12 మందితో వెళ్తున్న బోటు.....
అన్న హత్యకు తమ్ముడు సుపారీచ్చిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. బీర్పూర్ మండలం కండ్లపల్లిలో కమలాకర్, రమేష్ అనే ఇద్దరు అన్నదమ్ములున్నారు. వీరి మధ్య ఆస్తి తగాదా నడుస్తోంది. ఈ క్రమంలో రమేష్.....
సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది. రిసెప్షన్కు వెళ్లి వస్తున్న పెళ్లి బృందం వాహనం.. ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన పటాన్ చెరు మండలం రుద్రారాం వద్ద...