శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి,...
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. శ్రీశైలంలో తెలంగాణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో...
హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆషాఢ మాసం బోనాలు, మహంకాళి జాతర తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమని ఆయన అన్నారు. బోనాల ఏర్పాట్లపై మంత్రి...
హైదరాబాద్: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. SSD టోకెన్లు లేని సర్వదర్శనం భక్తుల దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుంది. దీంతో టీటీడీ కీలక...
ఈ నెల(మే) 26 నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల(జూన్) 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మే 25న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు...