వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న నగదును నార్సింగి పోలీసులు ఇవాళ(శనివారం) సీజ్ చేశారు. నార్సింగి ఇన్స్ స్పెక్టర్ హరికృష్ణరెడ్డి ఆధ్వర్యంలో కోకపేటలోని గర్ బిల్డింగ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ...
తెలంగాణ కోసం పుట్టిన గులాబీ పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని...
2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ను కేసీఆర్ ఏర్పాటు చేశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక...
హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెట్రో రైల్వే లైను వంపుల్లో పరిమితికి మించి వస్తున్న శబ్ద కాలుష్యంపై వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో తెలిపింది. పూర్తి వివరాలతో...