తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వర్క్స్ బుక్స్ ను, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యా...
జీరో షాడో డే అనేది సంవత్సరానికి రెండుసార్లు జరిగే ఒక ప్రత్యేక ఖగోళ సంఘటన. సూర్యుడు ఆకాశంలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న సమయంలో ఏ వస్తువు లేదా జీవి యొక్క నీడలు కనిపించవు....
చాక్లెట్లలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులను పరిశీలించగా బంగారు చాక్లెట్లు బయటపడ్డాయి. బంగారం తరలిస్తున్న ఇద్దరు...
హైదరాబాద్, మే 02: ‘మే’ డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు రూ.1000 వేతనం పెంచిన సందర్భంగా సీఎం కేసిఆర్కు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాలాభిషేకం చేశారు. మేయర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ...
రాష్ట్రంలో ఎంతో ఆదరణ ఉన్నటువంటి నెహ్రూ జూపార్కుకు మహర్ధశ వచ్చింది. అరవై వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్ నెహ్రూ జూ పార్కును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ, పర్యావరణ శాఖ...