హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో విషాదం నెలకొంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. మృతురాలు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వాసి మారెమ్మ (70) గా...
మేడ్చల్: సీఐఎస్ఎఫ్ లో రెండేళ్ల క్రితం విధుల నుండి తొలగించబడిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ వద్ద ఉన్న...
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపటి నుంచి హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలో జాతీయ హస్తకళల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనను 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
హైదరాబాద్: వివాహం చేసుకొని దేశం కాని దేశంలో వేధింపులకు గురిచేసిన భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. దోమలగూడకు చెందిన మహేందర్ కుమార్తే రామేశ్వరి ఎంఎస్సీ పూర్తి చేసింది. బంధువుల ద్వార...
హైదరాబాద్: నాంపల్లి నుమాయిష్ 2022 సందర్భంగా మెట్రో రైలు వేళల సమయాన్ని పొడిగించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎల్బీనగర్ –...