చాక్లెట్లలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులను పరిశీలించగా బంగారు చాక్లెట్లు బయటపడ్డాయి. బంగారం తరలిస్తున్న ఇద్దరు...
హైదరాబాద్, మే 02: ‘మే’ డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు రూ.1000 వేతనం పెంచిన సందర్భంగా సీఎం కేసిఆర్కు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాలాభిషేకం చేశారు. మేయర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ...
రాష్ట్రంలో ఎంతో ఆదరణ ఉన్నటువంటి నెహ్రూ జూపార్కుకు మహర్ధశ వచ్చింది. అరవై వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్ నెహ్రూ జూ పార్కును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ, పర్యావరణ శాఖ...
హైదరాబాద్: జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఖాళీ స్థలాలపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హెచ్ఎండీఏ కొరడా ఝలిపించింది. జవహర్ నగర్ హెచ్ఎండీఏ...
వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు,14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిరంజన్ రెడ్డి. అంతేకాదు అందులో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలన్నారు....