ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వాతావరణం ఎదో తమకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తామే అధికారంలోకి వస్తున్నట్టు...
మోడీ ప్రభుత్వ విద్వేషపూరిత, ప్రజా వ్యతరేక విధానాల కారణంగా దేశ ప్రజల జీవన పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ. ఇవాళ(శనివారం) హైదరాబాద్ మఖ్డూమ్...
సీఎం రేవంత్ రెడ్డి మన బలమేంటో చూపిద్దామన్నారు ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క మాదిగ సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ...
రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. ఇవాళ(శనివారం)...
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికుల కోసం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎక్కువ దూరం జర్నీ చేసే ప్రయాణికులు 8రోజుల ముందుగానే టికెట్ను బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజు ఉండదని...