మలక్ పేట్ లోని ఓ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక సోహైల్ హోటల్ లోని కిచెన్ లోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి...దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రభావం దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి వరకు...
హైదరాబాద్లో విషాద ఘటన జరిగింది. మూసాపేట మెట్రో స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి 9.16 గంటల సమయంలో మెట్రో రైలు వస్తుండగా.. దాని ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు....
తమ డిమాండ్లను నెరవేర్చాలని రెండు రోజులుగా ధర్నా చేస్తున్న హైదరాబాద్ మెట్రో సిబ్బంది వెనక్కితగ్గారు. సమ్మె విరమించిన మెట్రో టికెటింగ్ సిబ్బంది ఇవాళ(గురువారం) విధులకు హజరయ్యారు. సిబ్బంది హజరుతో మెట్రో కార్యకలాపాలు సాఫీగా...
రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువులో దూకడానికి యత్నించిన ఓ వివాహిత, ఆమె ఇద్దరు పిల్లలను రాజేంద్ర నగర్ ట్రాఫిక్ సీఐ శ్యాంసుందర్ రెడ్డి కాపాడారు.
భర్తతో గొడవ...