Sunday, May 19, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

లోయలో పడ్డ బస్సు, 20 మంది మృతి.!

పాకిస్తాన్ లో బస్సు లోయలో పడి ముగ్గురు మహిళలు సహా 20 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 30 మంది ప్రయాణికులతో...

దుబాయ్ లో దంచికొడుతున్న వర్షాలు..జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు.!

దుబాయ్ లో మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పలు ఇంటర్నేషనల్ విమానాలను అధికారులు రద్దు చేశారు. ఎండలతో ఉక్కిరిబిక్కిరయ్యే ఏడాది దేశం ఇప్పుడు భారీ వర్షాలతో తడిసి ముద్దయ్యింది. దీంతో నగరాన్ని వరద...

చైనాలో భారీ వర్షాలు..కూలిన హైవే..36 మంది దుర్మరణం.!

దక్షిణ చైనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆకస్మాత్తుగా హైవే కుప్పకూలింది. దీంతో వేగంగా వస్తున్న అనేక కార్లు గోతిలో పడిపోవడంతో 36 మంది మరణించారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు హైవే...

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్, 9మంది జవాన్లు మృతి.!

ఉత్తర కొలంబియాలో సైనికులకు అవసరమైన సామాగ్రిని తీసుకెళ్తున్న ఆర్మీ హెలికాప్టర్ గ్రామీణ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న తొమ్మిది మంది సైనికులు మరణించారు. శాంటా రోసా డెల్ సుర్ మునిసిపాలిటీలో...

ఎవరెస్ట్ ఫుడ్స్ మసాలపై  నిషేధం..!

మసాలాల మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించడంతో హాంకాంగ్, సింగపూర్ ప్రభుత్వాలు.. భారతీయ ప్రముఖ మసాలా దినుసుల బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్ ఫుడ్స్ కి...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics