అమెరికా పోలీసుల జాత్యాహంకార ధోరణి మరోసారి బయటపడింది. సియాటెల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ దర్యాప్తు అధికారి చేసిన ఎగతాళి అమెరికాలో దుమారం...
అమెరికాలో కాల్పులు ఆగడం లేదు. తాజాగా గ్రీన్స్బర్గ్లోని పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పుల ఘటన తర్వాత తరగతులు రద్దు చేశారు. అధికారులను ఉటంకిస్తూ...
అందరూ నిద్రకు ఉపక్రమించే ముందు అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో 50 మందికి పైగా సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన వియాత్నాం దేశంలో జరిగింది. హనోయి పట్టణంలోని ఓ తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్లో...
పిల్లల్ని కనేది తల్లి అయినా.. గుండెల మీద పెట్టుకొని పెంచేది మాత్రం తండ్రి. ప్రతి తండ్రికి కూతురుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అందుకే కూతురు కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. అందుకే ఒక్కొక్కరు...
బ్రిటీష్ అకాడమీ బుక్ ప్రైజ్కు భారతీయ సంతతికి చెందిన ఇద్దరు రచయితలు ఎంపికైనట్లు ఇవాళ(మంగళవారం) జ్యూరీ తెలిపింది. 'ప్రపంచ సాంస్కృతిక అవగాహన' పేరుతో ఇచ్చే ఈ బహుమతి కింద 25,000 జిబిపి (బ్రిటన్...