దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పొరుగుదేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే విద్యుత్ బిల్లుల పెంపుతో ఆ దేశ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. తమ విద్యుత్ బిల్లులను...
నోబెల్ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని పెంచుతున్నట్లు నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతమున్న 10 మిలియన్ క్రోనార్ల నుంచి 11 మిలియన్ క్రోనార్లకు పెంచుతున్నట్లు తెలిపింది. దాంతో నోబెల్ అవార్డు గెలుచుకున్న...
చంద్రుడి ఉపరితలంపై నీటి జాడల గురించి శస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని తెలిపారు. భూ వాతావరణంలోని ఎలక్ట్రానిక్స్ కారణంగానే జాబిలిపై నీరు ఏర్పడిందని యూనివర్శిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తలు చెప్పారు. భారత్ చంద్రయాన్-1 మిషన్...
న్యూఢిల్లీ: సూపర్బగ్లు భారత్కు పెను ముప్పుగా మారాయి. ఈ మేరకు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) సూపర్బగ్స్ వల్ల జరిగే ఆరోగ్య, ఆర్థిక నష్టాలపై ఓఈసీడీ చేసిన అధ్యయన...
సింగపూర్ లో భారతీయ సంతతికి చెందిన ఓ ఉద్యోగికి ఐదువారాల జైలు శిక్ష పడింది. సింగపూర్ కంప్యూటర్ దుర్వినియోగ చట్టంపై సింగపూర్ కోర్టు గురువారం భారత సంతతి అధికారికి ఐదు వారాల జైలు...